Karimnagar: ఉపరితల గని సందర్శించిన సింగరేణి డైరెక్టర్

-

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి సంస్థ కోల్ మైన్ (2 & 2A & 5) ఉపరితల గనిని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ శనివారం సందర్శించారు. ప్రాజెక్టులో ట్రయల్ బ్లాస్టింగ్ పనులను పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. బ్లాస్టింగ్ సమయంలో తీసుకోవలసిన రక్షణ, జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు. రోడ్లు డైవర్షన్ పనులు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news