రంగారెడ్డి: ‘ఎంబీఏ ప్రవేశానికి దరఖాస్తుల గడువు పొడగింపు’

-

ఎంబీఏ ప్రవేశాల దరఖాస్తుల గడువును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి పొడిగించింది. ఎంబీఏ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 15 వరకు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని హెచ్‌సీయూ అధికారులు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు http://acad.uohyd.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news