ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక

-

రేపు పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్‌నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేసినట్లుగా ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news