రంగారెడ్డి : తిరుగులేని శక్తిగా TRS ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

-

యాచారం: TRS రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన MLAకిషన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా సర్పంచుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి, నందివనపర్తి సర్పంచ్ ఉదయశ్రీ, ఇతరులు కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మెన్ రాజేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ జోగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news