రేపు మొయినాబాద్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాక

-

sabitha indra reddyమొయినాబాద్: రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.50వేల కోట్లు రైతులకు అందజేసిన సందర్భంగా శుక్రవారం పట్టణంలో రైతుబంధు సంబరాలు నిర్వహించనున్నట్లు ఎంపీపీ నక్షత్రం, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరవుతారని చెప్పారు. ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news