గండీడ్: జీవో 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షకు గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండీడ్, మహమ్మదాబాద్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీ. నరసింహారావు, కేఎం నారాయణ, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దీక్షకు మద్దతు
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -