మాజీ ఎమ్మెల్యే దీక్షకు మద్దతు

-

గండీడ్: జీవో 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షకు గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండీడ్, మహమ్మదాబాద్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీ. నరసింహారావు, కేఎం నారాయణ, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news