రంగారెడ్డి : సైఫాబాద్‌లో టెన్షన్..!

-

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సైఫాబాద్ నుండి మహిళలు కారులో వెళ్తుండగా నాంపల్లి వద్ద ఓ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో బస్ డ్రైవర్‌కి మహిళకి గొడవ జరిగింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఎస్ఐ సూరజ్, సిబ్బంది తమపై దాడి చేశారని.. మహిళ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున స్టేషన్ చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news