‘ఏడున్నరేళ్లుగా కాలయాపన’

-

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ ఎద్దేవా చేశారు. ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశాన్ని మియాపూర్ ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో దేపూరి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. వనం సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news