యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన చందానగర్ పాపిరెడ్డి కాలనీలో జరిగింది. కాలనీలోని రాధాకృష్ణ గుడి వద్ద నగేశ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తున్నాడు. గమనించిన ఆంజనేయులు అలియాస్ అంజి అనే యువకుడు ఇక్కడ మందు తాగొద్దన్నాడు. మద్యం మత్తులో ఉన్న నగేశ్ బీరు సీసాతో అంజి గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడ్డ అంజి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి : చందానగర్లో యువకుడి దారుణ హత్య
By Naga Babu
-
Previous article
Next article