పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

-

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసుల విచారణలో సాంకేతిక ఆధారాలు కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ సమర్ధవంతమైన విచారణ అధికారులుగా పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news