మెదక్ : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

-

accident
accident

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాల సమీపంలో ఆటో టిప్పర్, లారీ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతిచెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news