మేడ్చల్: రోడ్డు పనులకు రూ. 15 కోట్ల నిధులు విడుదల

-

malla reddyఘట్కేసర్ మండలం నారపల్లి నుండి ఎదులాబాద్ వరకు రోడ్డు పనులకు నూతనంగా రూ. 15 కోట్ల నిధులు మంజూరు అయినట్లు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండల ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news