నల్లగొండ: 11 నుంచి షర్మిల పాదయాత్ర

-

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రారంభించిన మహాపాదయాత్ర నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం వరకు పాదయాత్ర కొనసాగగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా గత ఏడాది నవంబర్ 9న నిలిచిపోయింది. తిరిగి ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించానున్నారు. సన్నాహకాల్లో భాగంగా నార్కట్‌పల్లిలో ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్‌టీపీ నేతలు ఈనెల 6న సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news