కరీంనగర్ : మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు: ఎస్పీ

-

జగిత్యాల: మూఢనమ్మకాలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాణామతి, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే 78 మందిని ఆదివారం తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రసాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news