HYD ట్యాంక్ బండ్‌ వద్ద మెదక్ జిల్లా వాసి డెడ్ బాడీ

-

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్ పార్క్‌లోకి ఓ డెడ్ బాడీ కొట్టుకురావడంతో కలకలం రేపింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి విచారణ జరపగ కూకట్‌పల్లి నాలా నుంచి ఈ డెడ్‌బాడీ కొట్టుకొచ్చినట్లుగా తెలిపారు. మృతదేహం చిత్యంరెడ్డి అనే మెదక్ జిల్లా వాసిగా గుర్తించారు. రెస్క్యూ టీమ్, అమీర్‌పేట్ పోలీసుల సహకారంతో మంగళవారం సాయంత్రం సమయంలో మృతదేహాన్ని వెలికితీశారు.

Read more RELATED
Recommended to you

Latest news