మెదక్: ఈ చలాన్లపై రాయితీ నేటి నుంచే అమలు

-

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు శివరాత్రి రోజున పోలీసుశాఖ శుభ వార్త అందించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈచలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రెండు,మూడు చక్రాల వాహనాలకు 75%, ఆర్టీసీ డ్రైవర్లకు 70%, లైట్, హెవీ మోటారు వాహనాలకు 50%, తోపుడు బండ్లకు 75%, నో మాస్కు కేసులకు 90% రాయితీ ఇచ్చారు. ఈ చలాన్లను పోలీస్ శాఖ వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news