కరీంనగర్: జాతర ఏర్పాట్లను పరిశీలించిన మేయర్, మంత్రి

-

పట్టణంలోని రేకుర్తి గ్రామంలో జరిగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను మేయర్ యాదగిరి సునీల్ రావు, మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధ గోని మాధవి, ఎదుల్ల రాజశేఖర్, ఆలయ ధర్మకర్త పిట్టల శ్రీనివాస్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news