రంగారెడ్డి : కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు

-

కులం పేరుతో దూషించిన టీచర్‌కి రంగారెడ్డి జిల్లా కోర్టు మూడేళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా విధించింది. మేడ్చల్ జిల్లా యాప్రాల్‌కు చెందిన ఎస్.మహేశ్ 2014లో స్థానికంగా 200 గజాల ప్లాట్ కొన్నారు. 2015లో ప్లాట్ తనదంటూ యాప్రాల్ ప్రాథమిక బడి టీచర్, నేరేడ్‌మెట్ వాసి ఎం.వెంకటేశ్వర్‌రావు ప్రహరీ నిర్మించగా మహేశ్ వచ్చి అతన్ని నిలదీయగా కులం పేరుతో దూషించాడు. పోలీసులు కేసునమోదు చేయగా కోర్టు తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news