కరీంనగర్: రేపే చివరి తేది.. దరఖాస్తు చేసుకున్నారా?

-

ఓటుహక్కుపై చైతన్యమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యూకేషన్ అండ్ ఎలక్ర్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చైతన్యవంతమైన నినాదాలు, గోడపత్రికలు, పాటలు, వీడియోలు రూపొందించిన వారిలో ఉత్తమమైన వాటిన ఎంపిక చేసి, నగదు బహుమతులు ప్రదానం చేయనుంది. 18 ఏళ్లు నిండిన వారు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http///ecisveep.nic.inontest వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news