శంషాబాద్ చేరుకున్న 11 మంది విద్యార్థులు

-

ఉక్రెయిన్ నుండి శంషాబాద్ విమానాశ్రయంకు 11 మంది తెలంగాణ వైద్య విద్యార్థులు చేరుకున్నరు. బాధిత విద్యార్థుల్లో ఒక్కరూ శంషాబాద్ ఆదర్శ్ నగర్ కు చెందిన వైద్య విద్యార్థిని నిషారాణి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లో తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news