ఎంపీని కలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే

-

ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా నేడు వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి నగరంలోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనను అభినందించి శాలువాతో సన్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news