కేఎంసీలో మరో ఐదుగురికి కోవిడ్

-

corona-virus

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం మరో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ నిర్దారణ అయినట్లు సమాచారం. శనివారం నుంచి కాలేజ్‌లో కరోనా కలవరం మొదలైంది. ఒకే రోజు 17మంది మెడికల్ స్టూడెంట్స్‌కు కరోనా ప్రబలగా, ఆ సంఖ్య ప్రస్తుతం 23కు చేరింది. టెస్టులు చేస్తున్నందున ఇంకా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news