భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీగూడెం, సాకివాగు ఘటనను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తీవ్రంగా స్పందించారు. స్థానిక నాయకులతో ఫోనులో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వరంగల్ : MHBD: ఆదివాసీ మహిళల ఘటనపై ఎంపీ కవిత ఆగ్రహం
By Naga Babu
-
Previous article
Next article