మహబూబాబాద్: కసాయి తండ్రి ఆత్మహత్య

-

crimeమహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని మంగళవారం రైలు కిందపడి రాంకుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం, గడ్డిగూడెం తండాలో మంగళవారం తన ఇద్దరు పిల్లలను బావిలో వేసి చంపిన రాంకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news