ఉమ్మడి వరంగల్.. ములుగు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

-

రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి మహేందర్ రెడ్డి వాహన దారులకు ట్రాఫిక్ జరిమానాలపై రాయితీ ప్రకటించడం జరిగిందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. 2 వీలర్&3 వీలర్ వాహనాలపై 75%, 4 వీలర్& హేవీ వాహనాలపై 50%, ఆర్టీసీ వాహనాలపై 70% రాయితీ పొందగలరని తెలిపారు. కావున, జిల్లా ప్రజలు మీవాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను ఈనెల 31వ తేదీలోగా చెల్లించుకోవాలని ఎస్పీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news