వరంగల్ : హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు

-

భూ వివాదంలో తలెత్తిన గొడవల్లో ఓ వ్యక్తిని అంతమొందించడానికి పన్నిన పన్నాగాన్ని తొర్రూరు పోలీసులు భగ్నం చేశారు. మడిపల్లి గ్రామానికి చెందిన చిరబోయిన కృష్ణమూర్తి తన తండ్రి 35 ఏళ్ల క్రితం శ్రీను అనే వ్యక్తికి భూమిని అమ్మగా తన భూమి తనకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగాడు. చివరకు శ్రీనును అంతం చేయాలని కుట్రపన్నగా పోలీసులు విషయం పసిగట్టి నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news