మేడారం జాతరలో సరికొత్తగా..

-

కరోనా ఉద్ధృతి కారణంగా వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలకు ఈ హుండీ చాలా అవసరంగా భావిస్తున్నామని మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని యాదాద్రి, వేములవాడ ఆలయాల్లో ఈ హుండీలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి బ్యాంకర్లతో సంప్రదించి, మేడారంలో ఈ హుండీలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news