యాదాద్రి భువనగిరి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో 13 మంది తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్లను వివిధ మండలాలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న పలువురిని కూడా పలు మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news