కరీంనగర్ : ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

-

పట్టణంలోని గోపాల్ నగర్ కు చెందిన ముదాం మధు కొంత కాలం నుంచి కామారెడ్డిలో ఉంటుండేవాడు. ఇటీవలే సిరిసిల్లకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆదివారం ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో మృతుని తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా జరిపి మృతదేహాంను పోస్టుమార్టంకు తరలించినట్లు CI అనిల్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news