68 ఏళ్ళ వయసులో ట్రెక్కింగ్ చేసిన మహిళ…!

-

కొంత మందికి నిజంగా వయసు అనేది నెంబర్. అవును అనే చెప్తారు ఒక మరాఠీ మహిళను చూస్తే. సుధా రామన్ అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఒక వీడియోని షేర్ చేసారు. ఈ వీడియోలో ఆషియా అంబడే అనే 68 ఏళ్ల మహిళ నాసిక్‌లోని హరిహర్ కోట ను ఏటవాలుగా ఎక్కారు. ఆమె వెనుక ఒకరిని తోడు తీసుకొచ్చినా సరే ఆమె మాత్రం సహాయం తీసుకోకుండానే ఆ కోటను ఎక్కారు.

నిటారుగా ఉన్న మెట్లు ఎక్కడం వీడియోలో ఉంటుంది. ఆమె పైకి ఎక్కడానికి మెట్ల ఇరువైపులా అంచులను ఉపయోగించింది. ఆమె ట్రెక్ పూర్తి చేసిన తర్వాత, చీర్స్, ఈలలు మరియు పెద్ద చప్పట్ల మధ్య చిరునవ్వుతో ఆమె ఎక్కడం వీడియోలో ఉంటుంది. ఈ కోట నాసిక్ సిటీ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news