Dhoni
చెన్నై వర్సెస్ ముంబయి.. ఈ సీజన్ లో మొదటగా తలపడేది వారిద్దరే..
క్రికెట్ అభిమానులని ఎంతగానో ఊరిస్తున్న ఐపీల్ సీజన్ మొదలు కాబోతుంది. కరోనా కారణంగా ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దుబాయ్ వేదికగా 13వ సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుండి మ్యాచులు చూడబోతున్నాం. ఐతే మొదటి మ్యాచ్ ఎవరి మధ్య జరగనుందనే ఆసక్తి అందరికీ ఉంది. ఈ...
Independence Day
స్వాతంత్య్ర సమర వీరులనుస్మరిద్ధాం.. ఎక్స్క్లూజివ్ కథనాలు..!
ఎందరో మహనీయుల త్యాగాల ప్రతిఫలమే నేటి స్వేచ్ఛ గీతికలు. నూనూగు మీసాల వయసులోనే ఉరి కొయ్యలను ముద్దాడి తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలారు. స్వతంత్రం నా జన్మ హక్కు అంటూ బానిస సంకెళ్ళు తెంచే దిశగా ప్రాణాలను అర్పించారు. అలాంటి స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకుంటూ.. వారు రగిలించిన ప్రేరణను, దేశభక్తిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్..!
స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ...
Independence Day
ఉరికంబం ఎక్కే క్షణం వరకు స్వాతంత్య్ర ఉద్యమమే ఊపిరి.. మహానీయుడు భగత్ సింగ్..!
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్సింగ్ చూపిన పోరాట స్ఫూర్తి మరువలేనిది. తెల్లదొరలకు ఆయనంటే హడల్ ఉండేది. తాను చనిపోయే వరకు తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే ఆయన పోరాడారు. చిన్న వయస్సులోనే ఉద్యమకారుడిగా వీరమరణం పొందాడు. భగత్సింగ్ 1907వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్లకు జన్మించారు. స్వాతంత్య్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, చంద్రబాబు..!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 'భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
https://twitter.com/VPSecretariat/status/1294437953486245890
అలాగే దేశ ప్రజలందరికీ టీడీపీ...
Events
LIVE : ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం..!
ప్రధాని మోదీ తాజగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనావేళ ముందుండి ప్రజలకు సేవలు చేసిన కరోనావారియర్లను అభినందించారు....
Independence Day
తూటాలకు ఎదురెళ్ళిన మన్యం వీరుడు.. అల్లూరి..!
భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన అనేక మంది మహానీయుల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. మన్యం ప్రజల హక్కుల కోసమే కాదు.. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఈయన చురుగ్గా పాల్గొని కేవలం 27 ఏళ్ల వయస్సులోనే వీరమరణం పొందాడు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలకులను అల్లూరి గడగడలాడించాడు. చివరకు...
Independence Day
నాపేరు ‘ఆజాద్’ నాన్న పేరు ‘స్వాతంత్ర్యం’ – సాహో ‘ఆజాద్’ చంద్రశేఖర్..
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేశ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా లాంటి స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
చంద్రశేఖర్ ఆజాద్... ప్రతి భారతీయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. జులై 23,...
Independence Day
స్వాతంత్య్ర భావాలను రగిలించిన మహానీయుడు.. లోకమాన్య తిలక్..!
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజల్లో పోరాట భావాలను కలిగించి... వారిని ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించిన వ్యక్తుల్లో బాలగంగాధర్ తిలక్ ఒకరు. తిలక్ తన మాటలతో ఎక్కువగా ఉద్యమ భావాలను ప్రజల్లో మేల్కొల్పేవారు. ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని, బ్రిటిష్ వారిపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చేవారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని, దాన్ని ఎప్పటికైనా...
Independence Day
బ్రిటీషర్లకు ఎదురుతిరిగాడు.. 18 ఏళ్లకే ఉరి తీయబడ్డ విప్లవ వీరుడు కుదిరామ్ బోస్
అతడి వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాల 8 నెలలా 8 రోజులు మాత్రమే. టీనేజ్ వయసు.. కాని.. అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడతడు. ఆయనే కుదిరామ్ బోస్. అతి పిన్న వయసులోనే వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరామ్ బోస్ గురించి ఎంతమందికి తెలుసు. నూటికో కోటికో ఒక్కరికి...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...