కేంద్రం: ఇంట్లో వుండే ఐదువేల రూపాయలని పొందే సూపర్ ఛాన్స్…!

-

కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ క్యాంపైన్ నిర్వహించింది. అయితే 18 ఏళ్లు దాటిన వాళ్లకి కూడా ఇప్పుడు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయం లో ఇంట్లో ఉండే 5000 రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఫోటో తో పాటు ఒక ట్యాగ్ లైన్ కూడా రాసి పంపిస్తే ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం. ఇంట్లో కూర్చుని ఐదువేల రూపాయలు ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.. my gov india నుంచి ఈ విషయం ట్విటర్లో షేర్ చేయడం జరిగింది.

మీరు వ్యాక్సిన్ చేయించుకునే సమయంలో ఉండే ఫోటో తో పాటుగా కొన్ని లైన్స్ రాసి మీరు ఇతరుల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఇందులో పది మందికి 5000 రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అయితే ఆ ఫోటో తో పాటు మంచి లైన్ రాసి ఇతరుల్ని మోటివేట్ చేయండి. మీరు దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు.myGov.in పోర్టల్ ఓపెన్ ఓపెన్ చేసి లాగిన్ అయి participate ట్యాబ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news