ESIC కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్: కరోనాతో మరణిస్తే కుటుంబానికి ప్రతీ నెలా రూ.1800..!

-

కరోనా మహమ్మారి నిజంగా అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ కరోనాతో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మహమ్మారి సమయం లో ఎవరైనా కరోనా వైరస్ కారణంగా మరణిస్తే ఆ కుటుంబానికి లాభం కలుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 కరోనాతో

ESIC స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక వేళ కనుక ఈ స్కీమ్ లో ఉన్న వ్యక్తి కరోనా తో చనిపోతే అతనికి డిపెండ్ అయ్యే వ్యక్తులకి అంటే.. భార్య, తల్లిదండ్రులు లేదా పిల్లలకి కానీ ఈ డబ్బులు వస్తాయి.

ఇలా ESIC కార్డు హోల్డర్ ఎవరైనా కరొనతో మరణిస్తే తన కుటుంబానికి ఈ ప్రయోజనం కలుగుతుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాజాగా కోవిడ్ 19 రిలీఫ్ స్కీమ్ కింద దీనిని అప్రూవ్ చేసింది.

ఈ స్కీమ్ వలన ప్రయోజనం ఏమిటి అంటే ESIC కార్డ్ హోల్డర్ తర్వాత మరణిస్తే ప్రయోజనకరం కలుగుతుంది. ఒకవేళ కనుక వ్యక్తి మరణిస్తే కుటుంబానికి కనీసం రూ.1800 ప్రతి నెలా అందుతాయి. ఇలా కార్డు హోల్డర్ కుటుంబానికి కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news