ఎద అందాలతో రచ్చ చేస్తున్న నిత్యా నరేష్… అందానికి ఫిదా అవ్వాల్సిందే…

-

తన అందాలతో నెటిజెన్లను ఫిదా చేస్తోంది హాట్ బ్యూటీ నిత్యా నరేష్. తెలుగులో పలు సినిమాలు చేసినా.. తగిన గుర్తింపు రాలేదు ఈ భామకు.

కానీ తన అందంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో నెటిజెన్లకు, సినీ ఆడియన్స్ కు అందుబాటులో ఉంటుంది. తన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా నెటిజెన్లతో పంచుకుంటుంది.

తాజాగా ఎద అందాలతో ఫ్యాన్స్ ను కవ్విస్తోంది నిత్యా నరేష్. బ్లాక్ బ్రాలో ఉబికివస్తున్న తన అందాలతో విందు చేస్తోంది. నెటిజెన్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది.

ఈ హాట్ పిక్స్ ను చూసిన ఫాలోవర్లు టూ హాట్, సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో 2015లో వచ్చిన ‘కేరింత’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించ లేదు.

 

 

 

 

 

 

 

 

ఈ సినిమా తరువాత సీనియర్ యాక్టర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ క్రిష్ణ హీరోగా వచ్చిన ‘ నందిని నర్సింగ్ హోమ్ ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ – మూవీ అనే ఓ మళయాళ సినిమాలో కూడా నటించింది నిత్యా నరేష్. సోడా గోలి సోడా అనే సినిమాతో పాటు సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా వచ్చి ‘ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ హాట్ బ్యూటీకి గ్లామర్ షోతో అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news