బ్లాక్ డ్రెస్సులో రాశీ ఖన్నా పరువాల విందు

-

టాలీవుడ్ రావిషింగ్ బ్యూటీ రాశీ ఖన్నా మరోసారి సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ విసిరింది. ఈసారి బ్లాక్ డ్రెస్సులో మతి పోగొట్టింది. ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ షోతో కైపెక్కించే పోజులు ఇస్తూ రచ్చరచ్చ చేసింది. ప్రస్తుతం రాశీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రాశి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. అసలే సమ్మర్ హీట్​కు పిచ్చెక్కిపోతుంటే.. నీ హాట్​నెస్​తో చంపేస్తున్నావు రాశీ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు. రాశీ.. బాలీవుడ్​కి వెళ్లాక బాగా మారిపోయింది భయ్యా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాశీ ఫొటోలు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి.

ఇక రాశీ లేటెస్ట్​ సినిమాల సంగతికి వస్తే.. ఇటీవలే ఫర్జీ వెబ్ సిరీస్​తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్​లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ మూవీలో నటిస్తోంది రాశీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో బిజీగా ఉంది రాశీ. అలాగే బీ టౌన్​లో తరచూ ఈవెంట్స్​కు అటెండ్ అవుతూ అక్కడి మీడియా కంట ఎక్కువగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news