ఆడవాళ్లు భర్తలను ఎందుకు మోసం చేస్తున్నారో తెలుసా?

-

ఇంట్లో కూర నచ్చక పోతే పక్కంటికో, లేదా హోటల్ లో వెళ్లి తింటారు.. అలాగే ఇంట్లో పడక సుఖం దొరక్క పోతే వేరే వారిదగ్గర పొందుతున్నారు.. దీనికి ఉదాహరణగా సినీ నటుడు ను చెప్పొచ్చు.. భార్య దగ్గర లేదని వేరే వ్యక్తికి దగ్గరయ్యాడు.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు.మగవాళ్ళే కాదు.. ఆడవాళ్లు కూడ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తలను దారుణంగా మోసం చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో భార్యభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవడం ఎక్కువైపోయింది. ఒకప్పుడు పురుషులు మాత్రమే వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్యలను మోసం చేసేవారు. కానీ… ఇప్పుడు స్త్రీలు కూడా… పరాయి మోజులో పడి భర్తలను మోసం చేస్తున్నారు. అయితే… మహిళలు తమ పార్ట్ నర్ ని మోసం చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఓసారి చూద్దాం….

ముఖ్యంగా భర్త మీద ప్రేమలేకపోవడం వల్ల .. మరొకరి మోజులో పడిపోతున్నారట. తమ భాగస్వామి తమపై శ్రద్ధ చూపించకపోవడం, ప్రేమ చూపించకపోవడం వల్ల కూడా ఇలా మరో వ్యక్తి మోజులో పడిపోతూ ఉంటారట..లైంగిక కోరిక, అవసరాన్ని ప్రజలు నిజంగా గుర్తించరు, అయితే ఇది చాలా ముఖ్యమైనది. మహిళలు తమ ప్రస్తుత సంబంధంలో పొందలేని వివిధ రకాల సెక్స్‌ను కోరుకోవచ్చు. అందువల్ల వేరే వారితో సుఖాన్ని పొందుతున్నారు.

వేరే వారు చూపించే ప్రేమతో వారికి మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు.ఒంటరితనం లేదా చిక్కుకుపోయిన భావన స్త్రీలు సంబంధం వెలుపల ప్రేమ, సంరక్షణ కోసం వెతకడానికి కారణం కావచ్చు. వారు ప్రేమించబడ్డారని భావించనప్పుడు, వారు ఎవరితోనైనా సెక్స్ ద్వారా లేదా ఒక వ్యక్తి సౌలభ్యం ద్వారా తమను ప్రేమించే వారి వైపు ఆకార్షితులు అవుతున్నారు.. అందుకే భర్తలు కాస్త ప్రేమించండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు..

Read more RELATED
Recommended to you

Latest news