కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లలోని భక్తులు వెలుపలకు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి కనీసం 20గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3గంటల సమయం పడుతోంది. శనివారం 90,253 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
-
Previous article
Next article