తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతున్న ఊరేగుతున్నారు. శ్రీవారి వాహన సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కలియుగ దైవాన్ని చూడటం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
Previous article
Next article