తెదేపా ఎమ్మెల్యేల బస్సుకు తప్పిన ప్రమాదం

-

అమరావతి నుంచి పోలవరం సందర్శనకు బయల్దేరిన  తెదేపా ప్రజాప్రతినిధులకు ఆటంకం కలిగింది.  ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన అమరావతి ఏసీ బస్సు ప్రయాణంలో రోడ్డు పక్కకు దిగడంతో మట్టిలో కుంగింది. దీంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మొత్తం 35 మంది ప్రజాప్రతినిధులు ఉన్న ఈ బస్సులోని వారిని ఇతర వాహనాల్లో పోలవరానికి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news