ఏపీలో భాజపా నేతలు ట్విట్టర్ వేదికగా తమ అతి తెలివిని మరోసారి బయటపెట్టుకున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే…దీంతో అత్యుత్సాహంతో… జీవీఎల్ ట్విట్టర్ వేదికగా…వర్సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ 834 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే వర్సిటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం రూ 420 కోట్లు మంజూరు చేసినట్లు ట్వీట్ చేయడం వివాదస్పదమైంది. కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు రాకముందే సగానికి సగం ఈ నేతలు పంచేసుకున్నారు అంటూ నెటిజన్లు కామేట్లతో విమర్శిస్తున్నారు. వీళ్లు ముదుర్లు రా నాయానా అంటూ కొందరూ… ఇలాంటి వారు ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏంటీ? అంటూ వివిధ కామెంట్లు చేశారు.
నిధులు రాకముందే ‘జీవీఎల్ – కన్నా’ పంచేసుకున్నారా?
-
Read more RELATEDRecommended to you
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు...
Anji N -