నేటి నుంచి ఆరు రోజుల పాటు ఉపరాష్ట్రపతి పర్యటన

-

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి ఆరు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news