రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డంపడుతున్న వారికి బుద్ధిచెంపేందుకే ముందస్తుకు వెళ్లామని తెరాస నేత కేటీఆర్ పేర్కొన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామిలు ఇస్తుందని విమర్శించారు. నాడు కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను ఇస్తే.. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రూ.1000కి పెంచింది ఇప్పుడు రూ.2000 ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ భవన్లో ఆర్యవైశ్య ఫెడరేషన్ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెరాసలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ఓ వైపు సై అంటూనే.. మరోవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. అరవై ఏళ్ల పాలన ఆగట్టులో ఉంటే ఉద్యమ సారధి ఈ గట్టున ఉన్నారు…అంటూ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వందకు పైగా స్థానాలను గెలవడంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే..మందుస్తుకు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా : పవన్ కళ్యాణ్
కాకినాడ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబులపై జనసేన చీఫ్...
Ganesh -
నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసేలా మేనిఫెస్టో : కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ఈ రోజు ఉదయం వైసీపీ తన మేనిఫెస్టోనురిలీజ్ చేసిన విషయం తెలిసిందే....
Ganesh -
అతను మాత్రమే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టగలడు: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం...
Ganesh -