మంత్రి అనుచరుల కాన్వాయ్ బోల్తా

-

స్వల్ప గాయాలతో బయటపడ్డా నాయకులు

పోలవరం గ్యాలరీ వాక్ లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్ లో అనుచరులు ప్రయాణిస్తున్న  కారు బోల్తాపడింది. వర్షం కారణంగా రోడ్డు జారడంతో కారు ఫల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న తెదేపా నాయకులకి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు మార్గంలో ఎత్తుగా ఉన్నవైపు కారు బోల్తా పడటంతో భారీ ప్రమాదాన్ని తప్పించుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news