శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మహేష్ బాబు

-

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది.ఈరోజు ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్ లగ్నంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయినారు .అంతేకాకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ ప్రతిష్ట పై ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ssmb 29 ప్రాజెక్టు వర్కింగ్ షాప్ గురించి జర్మనీ దేశానికి వెళ్లిన మహేష్ ఈ ప్రతిష్ట పై తన ట్విట్టర్(ఎక్స్) లో చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయడంరామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నముగా నిలుస్తుందని రాసుకొచ్చాడు. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రస్తుతం ఈ ట్విట్ నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news