కుప్ప కూలిన హెలికాప్టర్ : ఇద్దరు పైలెట్లు మృతి

-

జమ్మూ కాశ్మీర్‌ ఉధంపూర్‌లోని పట్నిటాప్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏకంగా ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెలితే.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం ఉదంపూర్ లోని పట్నీటాప్ సమీపంలో భారత వాయు రంగానికి చెందిన సైన్యం శిక్షణ పొందుతోంది. అయితే శిక్షణలో భాగంగా ఈరోజు ఇద్దరూ అధికారులు… హెలికాప్టర్ శిక్షణ పొందారు.

ఇద్దరూ ఉదంపూర్ జిల్లా దిశ గా హెలికాప్టర్ ప్రయాణించారు. ఈ నేపథ్యంలోనే ఉదంపూర్ జిల్లాలోని శివు ఘర్ దర్ అనే ప్రాంతంలో ఒక్కసారి గా ఆ హెలికాప్టర్ క్రాస్ హైట్ కుప్పకూలింది. అయితే కుప్ప కూలిన వెంటనే అందు  లో ప్రయాణిస్తున్న ఇద్ద రు పైలెట్లు అక్కడి కక్కడే మృతి చెందారు. ఇక ఈ సంఘటన తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఘటన దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news