TSRTC : హైదరాబాద్-విజయవాడ మధ్య 50 ఎలక్ట్రిక్ బస్సులు

-

హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ఏయిర్ పోర్ట్ కు నడుస్తుండగా త్వరలో తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సర్వీస్ లను నడపాలని టిఎస్ఆర్టిసి భావిస్తోంది. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం 120 సర్వీసులు ఉన్నాయి.

ఇవి డీజీల్ తో నడిచేవి. 2025 నాటికి 3400 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టిఎస్ఆర్టిసి నిర్ణయించగా, అందులో తొలి దశలో 550 బస్సులు రానున్నాయి. అందులో 50 బస్సులను విజయవాడ-హైదరాబాద్ మధ్య తిప్పనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news