బెడ్ రూంలో నగ్నంగా ప్రియుడితో భార్య… అది చూసిన భర్త దారుణం !

-

ప్రియుడితో నగ్నంగా వివాహిత రాసలీలలకు పాల్పడుతున్న దారుణాన్ని ఓ భర్త చూశాడు. అయితే… తన భర్త చూసాడనే కోపంతో… ప్రియుడితో కలిసి అతన్ని చంపింది ఆ మహిళ. ఈ ఘటన కర్ణాటక లోని జక్కసంద్ర గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. జక్క సంద్ర గ్రామంలో హనుమయ్య, భాగ్య ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు.

14 సంవత్సరాల కింద వారిద్దరికీ వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అక్రమ సంబంధం పెద్ద చిచ్చు పెట్టింది. అదే గ్రామానికి చెందిన నాగేష్ అనే వ్యక్తితో.. భాగ్య అక్రమ సంబంధం పెట్టుకుంది.

భర్త పని కి వెళ్ళినప్పుడుల్లా.. ప్రియుడి కి ఫోన్ చేసి మరీ తన కామ వాంఛ తీర్చుకునే ది భాగ్య. అలా చాలా రోజుల నుంచి ఈ అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా బెడ్ రూమ్ లో ప్రియుడు నాగేష్ తో… భర్తకు నగ్నంగా దర్శనం ఇచ్చింది భాగ్య. దీంతో ఆవేశానికి లోనైనా… హనుమయ్య వారిని కొట్టేందుకు సాహసింఛాడు. దీంతో వారు ప్రతిఘటించి హనుమయ్య అనే హతమార్చారు. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిద్దరిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news