షాకింగ్ : భార్య మర్మాంగాన్ని దారంతో కొట్టేసిన భర్త !

-

మహిళలపై రోజురోజుకు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. జాలి దయ లేకుండా క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొందరు. అయితే తాజాగా భార్యపై అనుమానంతో… ఆమె మర్మాంగాన్ని దారంతో కొట్టేశాడు ఓ భర్త. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో ఈ క్రూరమైన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సింగ్రౌలి జిల్లాలోని… రైలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి… తన భార్యపై అనుమానం పెట్టుకున్నాడు.

తనను మోసం చేస్తూ… వేరే అతని తో అక్రమ సంబంధం పెట్టుకున్నదని భావించాడు. దీంతో తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త… క్రూరంగా వ్యవహరించాడు. అతని భార్య మర్మాంగాన్ని దారంతో గుర్తు చేశాడు ఆ భర్త. అయితే ఈ దారుణ ఘటన ను భరించలేక స్థానిక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఆ నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఆటో బాధితురాలిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు ఆమె బంధువులు. ప్రస్తుతం ఆ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news