BREAKING : చిత్ర పరిశ్రమలో విషాదం..ప్రముఖ నటుడి దారుణ హత్య

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

తాజాగా కర్నాటకలోని యువ సినీ నటుడు సతీష్‌ వజ్ర శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బెంగళూరులోని తన స్వగృహంలో ప్రాణాలు కోల్పోయాడు. బావమరిదే హంతకుడని అనుమానాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. వజ్ర భార్య 3 నెలల కిందట.. ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. తన అక్క ఆత్మహత్యకు వజ్రనే కారణమని భావించి.. నిందితుడు దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news