ముగిసిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..?

-

137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ విజయవంతంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తి ఏఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పోలింగ్ నమోదైందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news